నిర్వాసితులకు పెరిగిన ఆరోగ్య ఫీజులను మార్చడానికి ఎలాంటి ప్రణాళిక లేదు: కొత్త ఆరోగ్య మంత్రి
- December 18, 2017
కువైట్: నిర్వాసితులకు పెరిగిన అదనపు ఆరోగ్య రుసుము చెక్కుచెదరకుండా ఉంటుంది; అయితే, ప్రతికూల ఫలితాలను నివారించడానికి ఈ ప్రక్రియను తిరిగి అంచనా వేయబోతుందని ఆరోగ్య శాఖ మంత్రి షేక్ డాక్టర్ బాసెల్ అల్ సబా చెప్పారు. ఆదివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ కువైట్ లో ఆరోగ్య సంరక్షణ అభివృద్ధికి సానుకూలంగా మంత్రిత్వశాఖ దోహదపడుతుంది. గతంలో జారీ కాబడిన అన్ని మంత్రివర్గ ఉత్తర్వులు సవరించబడతాయి మరియు మంత్రిత్వశాఖలో సీనియర్ అధికారుల సమన్వయంతో అవి తిరిగి పరిశీలించబడతాయని మంత్రి అన్నారు. తన పదవీకాలంలో ఆరోగ్య సేవలను సక్రమంగా కొనసాగించి మంత్రిత్వశాఖ లక్ష్యాన్ని సాధించగలనని ఆయన ధృవీకరించాడు.
తాజా వార్తలు
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు