గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో భాజపా జయకేతనం
- December 18, 2017
దేశం యావత్తూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన గుజరాత్, హిమాచల్ప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. రెండు రాష్ట్రాల్లోనూ భారతీయ జనతా పార్టీ జయకేతనం ఎగురవేసింది. గుజరాత్ 182 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార భాజపాకు 99 సీట్లు రాగా, కాంగ్రెస్కు 80 స్థానాలు, ఇతరులు మూడు స్థానాల్లో విజయం సాధించారు. ఇక హిమాచల్ప్రదేశ్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలైంది. 68 స్థానాలకు గాను 44 స్థానాల్లో భాజపా విజయం సాధించి విజయ దుందుభిమోగించింది. కాంగ్రెస్ 21 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఇతరులు మూడు స్థానాల్లో విజయం సాధించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!