అయిదు రోజుల క్రితం ఓమన్లో గుండె పోటుతో తెలంగాణ వ్యక్తి మృతి
- December 18, 2017ఒమాన్: తెలంగాణ రాష్ట్రానికి చెందిన నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని కూచన్పల్లి గ్రామానికి చెందిన మెట్టు సాగర్ (35) అనే యువకుడు 6 సంవత్సరాల క్రితం చేసి ఓమన్ దేశానికి వెళ్ళాడు. ఈ నెల 13న గుండెపోటు రావడంతో అక్కడ మృతి చెందాడు. ఒమన్ లో చనిపోయిన మృ తుడికి భార్య రాజమణి, తల్లి సుశీలలున్నారు. మృతదేహం స్వదేశం పంపించేందుకు ఒమాన్ లో జాప్యం జరగనుండటంతో సాగర్ కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల