విశాఖ-అరకు మధ్య రైలు సర్వీసుల పునః ప్రారంభం
- December 22, 2017
విశాఖ: పర్యాటకుల సౌకర్యార్థం విశాఖ-అరకు మధ్య శనివారం నుంచి ప్రత్యేక రైలు సర్వీసులను ప్రవేశపెడుతున్నట్టు వాల్తేరు డివిజన్ డీసీఎం (కోఆర్డినేషన్) తెలిపారు. ఈ సర్వీసులు జనవరి ఒకటో తేదీ వరకు అందుబాటులో ఉంటాయన్నారు. గతంలో బొర్రా-చిమిడిపల్లి స్టేషన్ల మధ్య 32వ టన్నెల్ వద్ద అక్టోబరు 6న కొండరాళ్లు పడడంతో వంతెన పిల్లర్ కూలిపోయి, రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. రైల్వే అధికారులు, సిబ్బంది రెండు నెలలకుపైగా శ్రమించి 100 అడుగుల ఎత్తు ఉన్న వంతెన పిల్లర్ని పునర్నిర్మించారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి