'జయహో రామానుజ' మూవీ లోగో ఆవిష్కరణ
- December 23, 2017
హైదరాబాద్: స్వర్ణ భారతి క్రియేషన్స్ ఆధ్వర్యంలో సాయి వెంకట్ స్వీయ దర్శకత్వంలో.. లయన్ వెంకట్ నిర్మాణంలో జయహో రామానుజ సినిమా లోగో ఆవిష్కరణ శనివారం జరిగింది. వెంకట్ గతంలో నీతోనే నేనున్నా, యువకులు, విజయానికి సిద్ధం, గల్లీ కుర్రాళ్లు, పైశాచి2, షాలిని సినిమాలు నిర్మించారు. జయహో రామానుజ చిత్రం గురించి ఆయన మాట్లాడుతూ.. భగవత్ రామానుజుల చరిత్ర కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వరస్వామి మహిమళలను చిత్రం ద్వారా చూపిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖ గాయకుడు జేఎల్ శ్రీనివాస్ సన్మానం చేశారు. హాలీవుడ్లో బతుకమ్మ పాట పాడినందుకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ రావటంతో శ్రీనివాస్ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాలచారి, ప్రతాని రామకృష్ణగౌడ్, నటి కవిత ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







