'జయహో రామానుజ' మూవీ లోగో ఆవిష్కరణ
- December 23, 2017
హైదరాబాద్: స్వర్ణ భారతి క్రియేషన్స్ ఆధ్వర్యంలో సాయి వెంకట్ స్వీయ దర్శకత్వంలో.. లయన్ వెంకట్ నిర్మాణంలో జయహో రామానుజ సినిమా లోగో ఆవిష్కరణ శనివారం జరిగింది. వెంకట్ గతంలో నీతోనే నేనున్నా, యువకులు, విజయానికి సిద్ధం, గల్లీ కుర్రాళ్లు, పైశాచి2, షాలిని సినిమాలు నిర్మించారు. జయహో రామానుజ చిత్రం గురించి ఆయన మాట్లాడుతూ.. భగవత్ రామానుజుల చరిత్ర కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వరస్వామి మహిమళలను చిత్రం ద్వారా చూపిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖ గాయకుడు జేఎల్ శ్రీనివాస్ సన్మానం చేశారు. హాలీవుడ్లో బతుకమ్మ పాట పాడినందుకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ రావటంతో శ్రీనివాస్ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాలచారి, ప్రతాని రామకృష్ణగౌడ్, నటి కవిత ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







