దిల్లీ, బెంగళూరు, కోల్కతా లలో దాడులు చేస్తాం : ఆల్ఖైదా
- December 27, 2017
ఆల్ఖైదా సంస్థ తాజాగా విడుదల చేసిన ఓ వీడియో ప్రస్తుతం కలకలం రేపుతోంది. కశ్మీర్ను కాపాడుకునేందుకు దిల్లీ, బెంగళూరు, కోల్కతా వంటి నగరాల్లో దాడులు చేయాల్సి వస్తుందని ఆల్ఖైదా నేత ఉసామా మెహ్మూద్ హెచ్చరించాడు. ఈ దాడుల్లో భారతదేశానికి చెందిన ముస్లింలు అందరూ పాల్గొని కశ్మీరీలకు మద్దతుగా నిలవాలని.. అప్పుడే జిహాదీ ఉద్యమం బలపడుతుందని పేర్కొన్నాడు. 2015లోనూ ఆల్ఖైదా ఓ వీడియో విడుదల చేసి ముస్లింలకు ప్రధాని నరేంద్రమోదీ శత్రువని వ్యాఖ్యానించారు. ఇప్పుడు విడుదల చేసిన వీడియోతో దేశంలోని పలు నగరాల్లో హై అలర్ట్ ప్రకటించినట్లు సమాచారం.
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







