దిల్లీ, బెంగళూరు, కోల్కతా లలో దాడులు చేస్తాం : ఆల్ఖైదా
- December 27, 2017
ఆల్ఖైదా సంస్థ తాజాగా విడుదల చేసిన ఓ వీడియో ప్రస్తుతం కలకలం రేపుతోంది. కశ్మీర్ను కాపాడుకునేందుకు దిల్లీ, బెంగళూరు, కోల్కతా వంటి నగరాల్లో దాడులు చేయాల్సి వస్తుందని ఆల్ఖైదా నేత ఉసామా మెహ్మూద్ హెచ్చరించాడు. ఈ దాడుల్లో భారతదేశానికి చెందిన ముస్లింలు అందరూ పాల్గొని కశ్మీరీలకు మద్దతుగా నిలవాలని.. అప్పుడే జిహాదీ ఉద్యమం బలపడుతుందని పేర్కొన్నాడు. 2015లోనూ ఆల్ఖైదా ఓ వీడియో విడుదల చేసి ముస్లింలకు ప్రధాని నరేంద్రమోదీ శత్రువని వ్యాఖ్యానించారు. ఇప్పుడు విడుదల చేసిన వీడియోతో దేశంలోని పలు నగరాల్లో హై అలర్ట్ ప్రకటించినట్లు సమాచారం.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







