భార్యను గొంతు నులిమి చంపిన నిందితుడు పోలీసుల ఎదుట లొంగుబాటు
- December 29, 2017
కువైట్ : ఇటీవల సంచలనం కల్గించిన జహ్రా లోని తైమ ప్రాంతంలో 22 ఏళ్ల మహిళ హత్య కేసులో అనుమానితుడు హతురాలి భర్తను పోలీసులు అదుపులో తీసుకొన్నారు. తన భార్య తో కొన్ని సమస్యలు కలిగిఉన్నట్లు ఆ గొడవలు ఒక ప్రతిష్టంభన దశకు చేరుకున్నాయని ఆ నేపథ్యంలో ఆమెని తానె స్వయంగా అంతమొందించినట్లు ఒప్పుకున్నాడు. అనుమానితుడు తన భార్యను జహ్రా క్లబ్ పార్కింగ్ స్థలంలోకి తీసుకువెళ్ళి శాంతియుతంగా సమస్య పరిష్కరించుకొందామని యత్నించానని అయితే మా ఇరువురి మధ్య వాగ్యువాదం తీవ్ర స్థాయికి చేసారుకోవడంతో పట్టరాని కోపంతో తన భార్య గొంతు నులిమి చంపినట్లు డిటెక్టివ్లకు నిందితుడు చెప్పాడు. తన తండ్రి అంతర్గత వ్యవహారాల శాఖలో పనిచేస్తున్నాడని తన భార్యతో ఏర్పడిన తగాదా గురించి చెప్పి మీ కోడలను చంపివేసినట్లు తన తండ్రికి చెప్పడం జరిగిందని..ఆయన సూచనతో తైమా పోలీసు స్టేషన్ వద్ద పోలీసులకు లొంగిపోయినట్లు నిందితుడు తెలిపాడు.
తాజా వార్తలు
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ







