రూ.230 కోట్లతో నాలాల విస్తరణ: మేయర్ రామ్ మోహన్
- December 29, 2017
ఈ ఏడాది రూ. 230 కోట్లతో నాలాల విస్తరణ చేపట్టామని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ మేయర్ బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... జీహెచ్ఎంసీలోని టౌన్ ప్లానింగ్ విభాగం మొత్తం ఆన్లైన్ సర్వీసులు ప్రారంభించామన్నారు. అలాగే 2.60లక్షల ఎల్ఈడీ దీపాలను అమర్చామని ఆయన అన్నారు. అలాగే లక్ష బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయని, దేశంలోని మెట్రో నగరాల్లో స్వచ్ఛ్ సర్వేక్షన్లో అగ్రస్థానంలో ఉన్నామని మేయర్ తెలిపారు. అంతేగాక ఏరియా సభలు, వార్డు కమిటీల నియామకం పూర్తి చేశామని, రూ.43 కోట్లతో 117 జంక్షన్ల అభివృద్ధి, 40 మోడల్ మార్కెట్లు పూర్తిచేశామని మేయర్ తెలిపారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి