ముస్లింలు రొయ్యలు తినొద్దంటూ ఫత్వా జారీ చేసిన మత పెద్దలు

- January 05, 2018 , by Maagulf
ముస్లింలు రొయ్యలు తినొద్దంటూ ఫత్వా జారీ చేసిన మత పెద్దలు

రొయ్యలు చేపల జాతికి చెందినవి కాదంటున్నారు ముస్లిం మత పెద్దలు. అందుకే వాటిని తినకూడదంటూ నిషేధం విధించడమే కాకుండా ఫత్వా కూడా జారీ చేశారు. కారణం వివరిస్తూ ఇవి కీటకాల జాతికి చెందినవంటున్నారు. 142 ఏళ్ల ఇస్లామిక్ యూనివర్శిటీ జామియా నిజామియా సంస్థకు చెందిన గురువు ముఫ్తీ మహ్మద్ అజీముద్దీన్ జనవరి 1న ఈ ఫత్వా జారీ చేశారు. అయితే ఈ నిర్ణయం పట్ల ముస్లిం వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరికొందరు ముస్లిం పండితులు కూడా జామియా తీసుకున్న నిర్ణయం పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com