బెంగుళూరు పబ్లో మంటలు.. ఐదుగురు మృతి
- January 07, 2018
బెంగుళూరు : సోమవారం తెల్లవారు జామున అకస్మాత్తుగా కలాసిపల్యా మార్కెట్లోని కుంబార సంఘ్ భవనంలో గల కైలాష్ బార్లో మంటలు చెలరేగడంతో ఆ భవనంలోనే నిద్రిస్తున్న ఐదుగురు మృతిచెందారు. తుమ్కూర్కు చెందిన స్వామి, ప్రసాద్, మహేష్, హసాన్కు చెందిన మంజునాథ్, మండ్యాకు చెందిన కీర్తి మృతిచెందిన వారుగా పోలీసులు గుర్తించారు. వీరందరూ దట్టమైన పొగకారణంగా ఊపిరాడక మృతిచెందినట్లు అధికారుల తెలిపారు. రెండు అగ్నిమాపక యంత్రాల సహాయంతో మంటలను అదపులోకి తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక