సౌదీ మహిళలకు మరో వరం..పుట్బాల్ మ్యాచ్లకు అనుమతి
- January 09, 2018
హైదరాబాద్: ఈ మధ్య కాలంలో సౌదీ ప్రభుత్వం అక్కడి మహిళలకు కారు డ్రైవింగ్ నేర్చుకోవచ్చని చెప్పిన ప్రభుత్వం తాజాగా స్టేడియాలకు వెళ్లి పుట్బాల్ మ్యాచ్లు వీక్షించేందుకు గాను అనుమతి ఇచ్చింది. ఈ మేరకు అక్కడి ప్రభుత్వం (జనవరి 8) అధికారిక ప్రకటన చేసింది.తొలి మ్యాచ్కి సౌదీ రాజధాని రియాథ్ ఆతిథ్యమిస్తోంది. ఆ మరుసటి రోజే జరిగే రెండో మ్యాచ్కి జెడ్డా ఆతిథ్యమిస్తోండగా, జనవరి 18న జరగనున్న మూడో మ్యాచ్కి ఈస్ట్రన్ సిటీ అయిన దమ్మమ్ ఆతిథ్యమిస్తోంది.
తాజా వార్తలు
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..







