అగ్ని ప్రమాదం: ముగ్గురికి గాయాలు
- January 13, 2018
మస్కట్: రువిలోని ఓ రెసిడెన్షియల్ భవనంలో అగ్ని ప్రమాదం జరగగా, ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. అగ్ని ప్రమాదంపై సమాచారం అందగానే, సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశామని పిఎసిడిఎ పేర్కొంది. ఈ ఘటనలో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయని, వారికి ప్రాథమిక చికిత్స అందించామని అధికారులు చెప్పారు. ఐదు ఫ్లోర్లు గల రెసిడెన్షియల్ కమర్షియల్ బిల్డింగ్లో అగ్ని ప్రమాదం జరిగిందనీ, ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉందని వారు వివరించారు.
తాజా వార్తలు
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్







