అగ్ని ప్రమాదం: ముగ్గురికి గాయాలు
- January 13, 2018మస్కట్: రువిలోని ఓ రెసిడెన్షియల్ భవనంలో అగ్ని ప్రమాదం జరగగా, ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. అగ్ని ప్రమాదంపై సమాచారం అందగానే, సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశామని పిఎసిడిఎ పేర్కొంది. ఈ ఘటనలో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయని, వారికి ప్రాథమిక చికిత్స అందించామని అధికారులు చెప్పారు. ఐదు ఫ్లోర్లు గల రెసిడెన్షియల్ కమర్షియల్ బిల్డింగ్లో అగ్ని ప్రమాదం జరిగిందనీ, ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉందని వారు వివరించారు.
తాజా వార్తలు
- ఎమిరేట్స్ విమానం ఢీకొని 36 ఫ్లెమింగోల మృతి
- ఏపీలో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత..హాస్పిటల్స్ అసోసియేషన్ నిర్ణయం
- శ్రీవారి దర్శనం..వీఐపీ టికెట్లు పునఃప్రారంభం
- 20 ఆటోమేకర్ల నుండి వాహనాల దిగుమతిపై సౌదీ నిషేధం
- కారులో యువతి డ్యాన్స్.. డ్రైవర్పై బహిష్కరణ వేటు
- ఎయిర్ టాక్సీలు.. త్వరలో పైలట్ల నియామకం
- యూఏఈలో హెల్త్ సర్వే ప్రారంభం
- జోర్డాన్ను సందర్శించనున్న హెచ్ఎం సుల్తాన్
- ఏడు రెసిడెన్షియల్ భవనాలకు పవర్ డిస్కనెక్ట్
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్