అగ్ని ప్రమాదం: ముగ్గురికి గాయాలు
- January 13, 2018
మస్కట్: రువిలోని ఓ రెసిడెన్షియల్ భవనంలో అగ్ని ప్రమాదం జరగగా, ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. అగ్ని ప్రమాదంపై సమాచారం అందగానే, సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశామని పిఎసిడిఎ పేర్కొంది. ఈ ఘటనలో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయని, వారికి ప్రాథమిక చికిత్స అందించామని అధికారులు చెప్పారు. ఐదు ఫ్లోర్లు గల రెసిడెన్షియల్ కమర్షియల్ బిల్డింగ్లో అగ్ని ప్రమాదం జరిగిందనీ, ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉందని వారు వివరించారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









