దావోస్ లో ప్రచారం చేయనున్న చంద్రబాబు

- January 17, 2018 , by Maagulf
దావోస్ లో ప్రచారం చేయనున్న చంద్రబాబు

అమరావతి: ఈనెల 21 నుంచి 25 వరకు దావోస్‌లో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో చంద్రబాబు బృందం పాల్గొంటుంది. ప్రపంచ ఆర్థిక సదస్సు సందర్భంగా పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన ధ్యేయంగా దావోస్ వీధుల్లో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతి రథం పరుగులు పెడుతోంది. ఏపీలో పెట్టుబడులకు గల సానుకూల అంశాలను తెలియజేస్తూ దావోస్‌లో ఏపీ ప్రచార వాహనం చక్కర్లు కొడుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com