తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త
- January 18, 2018
నిరుద్యోగులకు శుభవార్త త్వరలో తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 18 వేల పోలీసు సిబ్బంది పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ వెలువడుతుందని. రాష్ట్ర డీజీపీ ఎం మహేందర్ రెడ్డి తెలిపారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మిస్తున్న పోలీస్ కార్యాలయాల సముదాయ స్థలాన్ని డీజీపీ మహేందర్రెడ్డి పరిశీలించారు. ఈ సందర్బంగా అయన నిరుద్యోగులకు శుభవార్తనందించారు. అలాగే రాష్ట్రంలోని పాత నేరస్థులను గుర్తించేందుకు జియో ట్యాగింగ్ చేస్తున్నట్టు అయన తెలిపారు.
ఎన్నో సంవత్సరాలుగా తాము పడుతున్న కష్టాలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం జీతాలు పెంచినందుకు, హోంగార్డులు డీజీపీకి పుష్పగుచ్ఛం అందజేశారు. కాగా న్యాయం కోసం వచ్చే ఎవరికైనా అన్యాయం జరగకుండా కాపాడినప్పుడే పాలీసులు తమ వృత్తికి న్యాయం చేసినా వారు అవుతారని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు