అంకారా: ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి
- January 20, 2018
అంకారా: టర్కీలోని ఎస్కిసెహీర్ ప్రావిన్సులో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎస్కిసెహీర్ - బుర్సా హైవేపై వేగంగా వెళ్తున్న బస్సు మూడు చెట్లను ఢీ కొట్టింది. ఈ ఘటనలో 13 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. 42 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స కోసం దగ్గరిలోని ఆసుపత్రికి తరలించారు. ఎస్కిసెహీర్ ప్రావిన్సు గవర్నర్ ఒజ్డెమిర్, పోలీసు చీఫ్ ఎన్జిన్లు ప్రమాద ప్రాంతానికి చేరుకుని పరిశీలించారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్