బస్సు లోయలో పడి 13 మంది మృతి
- January 21, 2018![1 బస్సు లోయలో పడి 13 మంది మృతి](https://www.maagulf.com/godata/articles/201801/b3e953f67e2119e149d1acd9855b405b_1516601840.jpg)
బగోటా : కొలంబియాకు వాయువ్య ప్రాంతంలో ఆదివారం జరిగిన బస్సు ప్రమాదంలో 13 మంది మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు. వారిలో అప్పుడే పుట్టిన బేబీ కూడా ఉన్నట్లు తెలిపారు. పాస్టో, ట్యుమాకోల మధ్య జాతీయ రహదారిపై ఇథియూడార్ సరిహద్దు వెంట బలమైన గాలులు వీయడంతో బస్సు లోయలోకి పడిపోయిందని విపత్తు నివారణ సంస్థ అధికారులు తెలిపారు. బలమైన గాలులు వీయడంతో కొండరాళ్లతో సహా బస్సు లోయలోకి పడిపోయిందని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్లో ధూళి తుఫానులు..అలెర్ట్ జారీ
- నవజాత శిశువుల స్క్రీనింగ్.. యూఏఈలో కొత్త మార్గదర్శకాలు
- 'మాస్టర్ ఆఫ్ డవలప్ మెంట్ ఎక్సలెన్స్ అవార్డు-2024'ను సొంతం చేసుకున్న అన్వితా గ్రూప్
- రేపటి భారత క్రీడా షెడ్యూల్ ఇదే..
- మద్యం కుంభకోణంలో జగన్ ను వదిలేది లేదు: మంత్రి కొల్లు రవీంద్ర
- షిర్డీ సాయినాధుని సేవలో ఏపీ గవర్నర్
- ఆసియా కప్: పాక్ పై విజయం…ఫైనల్స్ కు శ్రీలంక
- ఇంజినీరింగ్ విద్యార్థులకు శుభవార్త
- రాచకొండ సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యం: సిపీ సుధీర్ బాబు
- విషాదం..భవనం పైకప్పుపై ప్రవాస భారతీయుడి మృతదేహం లభ్యం..!