బస్సు లోయలో పడి 13 మంది మృతి
- January 21, 2018బగోటా : కొలంబియాకు వాయువ్య ప్రాంతంలో ఆదివారం జరిగిన బస్సు ప్రమాదంలో 13 మంది మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు. వారిలో అప్పుడే పుట్టిన బేబీ కూడా ఉన్నట్లు తెలిపారు. పాస్టో, ట్యుమాకోల మధ్య జాతీయ రహదారిపై ఇథియూడార్ సరిహద్దు వెంట బలమైన గాలులు వీయడంతో బస్సు లోయలోకి పడిపోయిందని విపత్తు నివారణ సంస్థ అధికారులు తెలిపారు. బలమైన గాలులు వీయడంతో కొండరాళ్లతో సహా బస్సు లోయలోకి పడిపోయిందని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!