దోహా-కతర్ బిషప్ గా ఆంధ్రా వాసి
- January 21, 2018
కతర్:దోహా-కతర్ లో ఉంటున్న రాజోలు దీవి వాసి ఓగూరి బుల్లబ్బాయి బిషప్ గా బాధ్యతలు స్వీకరించారు.సఖినేటిపల్లి మండలం మొరికి చెందిన బుల్లబ్బాయి శనివారం కతర్లో ఈ మేరకు బాధ్యతలు స్వీకరించారు.కతర్ లోని తెలుగు క్రిస్టియన్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో బుల్లబ్బాయిని ఘనం సన్మానించారు.కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ కతర్ లో తెలుగు వారైనా బుల్లబ్బాయికి అరుదైన గౌరవం దక్కడం అభినందనీయమన్నారు.కార్యక్రమంలో హైకోర్ట్ న్యాయవాది నల్లి పెద్దిరాజు,ఎన్నారై తెలుగు కమ్యూనిటీ సభ్యులు డాక్టర్ గెద్దాడ నాగేశ్వర రావు ,ఈద సంజీవ రావు,బందెల ఏసన్ బాబు,బత్తిన రత్నరాజ్,ఈద కిశోరె ,అడిదల కుమార్ రత్నం,వైస్సార్సీపీ నాయకుడు సార్ల విజయప్రసాద్ అధిక సంఖ్యలో తెలుగు ఎన్నారై పాల్గొన్నారు.
--వనంబత్తిన రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,కతర్)
తాజా వార్తలు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స