తెలంగాణాలో పట్టభద్రులకు శుభవార్త
- November 22, 2015
నగరంలో నివసిస్తున్న పట్టభద్రులకు శుభవార్త. హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో వివిధ కంపెనీలు, సంస్థల్లో ఉద్యోగాల భర్తీ కోసం ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ ఆధ్వర్యంలో జాబ్ మేళా జరగనుంది. ఏదేనీ డిగ్రీ పొంది, 20 నుంచి 32 సంవత్సరాల మధ్య వయసున్న అభ్యర్థులు సర్టిఫికెట్లతో ఇంటరవ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది. ఉద్యోగానికి ఎంపికైనవారికి ప్రారంభవేతనం రూ. 12 వేలు. అంతేకాక ఇతర ఇన్సెంటివ్స్ కూడా లభిస్తాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఫొటోలు, సర్టిఫికేట్లతో ఈ నెల 26న (గురువారం) విజయనగర్ కాలనీలోని హైదరాబాద్ జిల్లా ఉపాధి కల్పన కార్యాలయానికి రావచ్చని, ఉదయం 10:30 గంటల నుంచి ఇంటర్వ్యూలు ప్రారంభం అవుతాయని హైదరాబాద్ జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం అధికారి కె. నాగభారతి ఓ ప్రకటనలో తెలిపారు. సమగ్ర వివరాల కోసం 81217 28818 నెంబర్లో సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్లో ఇండియా ఉత్సవ్.. గణతంత్ర దినోత్సవ వేడుకలు..!!
- భారత దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు..
- కింగ్ ఖలీద్ ఎయిర్ పోర్టు టెర్మినల్ 2 ప్రారంభం..!!
- దుబాయ్లో ఘనంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..!!
- కువైట్ లో మరో బేబీ ఫార్ములా ఉపసంహరణ..!!
- మస్కట్లో వెల్లివిరిసిన భారత గణతంత్ర స్ఫూర్తి..!!
- బహ్రెయిన్ తేవర్ పెరవై ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం..!!
- బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
- శుభాంశు శుక్లాకు అశోక చక్ర ప్రదానం చేసిన రాష్ట్రపతి
- బహ్రెయిన్ లో కాస్మెటిక్ ప్రాక్టీషనర్లు అరెస్టు..!!







