ఉద్యోగులకు కేంద్ర పభుత్వం తీపికబురు
- January 24, 2018_1516785990.jpg)
కేంద్ర పభుత్వం త్వరలో ఉద్యోగులకు తీపికబురు అందించనున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గల పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను మార్చకూడదని కేంద్రం నిర్ణయం తీసుకుంది.గత ఆర్థిక సంవత్సరంలో 8.5 శాతం ఉన్న వడ్డీరేటును ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఓ ఆంగ్ల దినపత్రికలో పేర్కొన్న కథనాన్ని బట్టి తెలుస్తుంది.
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు