రోహింగ్యాలు మయన్మార్కు వెళ్లడం ఇంకా క్షేమకరం కాదు..
- January 25, 2018_1516877519.jpg)
*యునెసెఫ్ అధికారి జస్టిన్ ఫోర్సిత్
బంగ్లాదేశ్: బాంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలు తిరిగి మయన్మార్కు వెళ్లడం ఇంకా క్షేమకరం కాదని యునెసెఫ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జస్టిన్ ఫోర్సిత్ పేర్కొన్నారు. ఆయన బుధవారం కుటుపాలాంగ్ వద్ద శరణార్థుల శిబిరాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ఇక్కడి శరణార్థులు మయన్మార్లోని తమ బంధువులతో మాట్లాడుతున్నప్పుడు అక్కడి ఇంకా హింస కొనసాగుతోందని చెబుతున్నారని, ఇప్పుడు తిరిగి ఇళ్లకు రావడం క్షేమం కాదని చెబుతున్నట్లు పేర్కొన్నారు. రోహింగ్యాలు వారి స్వగ్రామాలకు తిరిగి వెళ్లడానికి వీలుగా బంగ్లాదేశ్ా మయన్మార్ల మధ్య ఒప్పందం కుదిరింది. అయితే రోహింగ్యాల ఇష్టత, వారి క్షేమం దృష్ట్యా మరి కొంత సమయం అవసరమని తెలిపిన విషయం విదితమే.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి