నివాస చట్టాలను ఉల్లంఘించిన 97 మంది అరెస్టు
- January 25, 2018
కువైట్: ఫర్వానియా కంపెనీల తనిఖీ పర్యటన సందర్భంగా 23 కంపెనీలలో ఉద్యోగులుగా నమోదు కాబడిన 97 మంది ఉద్యోగులు నివాస చట్టాలను ఉల్లంఘించినవారుగా అభియోగాలను ఎదుర్కొంటున్నవారిని రెసిడెన్సీ వ్యవహారాల డిటెక్టివ్ లు దాడిచేసి పట్టుకొన్నారు. ఎందుకంటే, వారిని కొనసాగిస్తున్న కంపెనీలు ప్రస్తుతం పనిచేయడం లేదు. అంతేకాక ఆ దాడిలో ఆ కంపెనీల జారీ చేసిన 12 పని వీసాలను ఈ తనిఖీలో కనుగొన్నారని అంతర్గత వ్యవహారాల శాఖలోని సంబంధాలు మరియు భద్రతా సమాచార శాఖ ప్రకటించింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి