ఆకస్మిక పర్యటనలో వాటర్ ప్లాంట్ ఆపరేటర్లకు ధన్యవాదాలు తెలిపిన క్రౌన్ ప్రిన్స్
- January 26, 2018_1516953854.jpg)
సౌదీ అరేబియా : బుధవారం జెడ్డాలో ఉప్పు నీటి నుండి శుద్ధ జలం సేకరించే ఒక ప్లాంట్ వద్ద క్రౌన్ ప్రిన్స్ ముహమ్మద్ బిన్ సల్మాన్, డిప్యూటీ ప్రీమియర్ మరియు రక్షణ మంత్రి, కార్మికులు ఆశ్చర్యానికి లోనయ్యేలా ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రతి రోజు వారు చేసే పని ఎంతో విలువైనదని అందు నిమిత్తం వారికి ప్రత్యేక ధన్యవాదాలు. క్రౌన్ ప్రిన్స్ తెలిపారు గత రెండు సంవత్సరాల్లో 3.5 మిలియన్ క్యూబిక్ మీటర్ల నుండి 5 మిలియన్ క్యూబిక్ మీటర్ల వరకు ఉత్పత్తిలో పెరుగుదలలో కీలక భాగస్వామిగా ప్లాంట్ కార్మికులు ఉన్నారని ఆయన ప్రశంసించారు. తద్వారా సౌదీ అరేబియా విజన్ 2030 మరియు జాతీయ పరివర్తన కార్యక్రమం 2020 కు పూర్తి నిబద్ధతలో భాగంగా ఉంది. ఈ సందర్భంగా క్రౌన్ ప్రిన్స్ ప్లాంట్ ఆపరేటర్లతో ముచ్చటిస్తూ "ఒక్కొక్క రియాల్ ఖర్చు చేయకుండా మీరు చేస్తున్న ప్రయత్నాలు ఎంతో అభినందనీయమని...మీలో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియచేస్తున్నానని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి