మస్కట్ ఇండియన్ ఎంబసీలో 69వ భారత రిపబ్లిక్ డే వేడుకలు
- January 26, 2018
మస్కట్: సుల్తానేట్లో ఇండియన్ ఎంబసీ, భారత 69వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. జనవరి 26 శుక్రవారం ఉదయం ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఒమన్లో భారత రాయబారి ఇంద్రా మణి పాండే ఈ వేడుకలకు నాయకత్వం వహించారు. భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం, ఒమన్లోని భారతీయ వలసదారుల్ని ఉద్దేశించి ప్రసంగించారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి