మతి స్థిమితం కోల్పోవడంతో ఓ పౌరుడు పలువురిపై దాడి
- January 26, 2018కువైట్ : మనస్సు ఓ సున్నితమైన అద్దం వంటిది...పాపం ఆ పౌరుని మనస్సు ఏ విధంగా చలించిందో తెలియదు. ఆకస్మికంగా పిచ్చివాడిగా మారిపోయాడు..ఆ పరిస్థితిలో పలువురిపై దాడి చేసాడు. ఒక తెలియని ఉద్రేకంతో ఉన్మాది మాదిరిగా మారి ఒక వృద్ధ మహిళపై దాడి చేశాడు. అనంతరం కో ఆప్ వద్ద ఒక మంగలి దుకాణం కిటికీలను ధ్వంసం చేశాడు. గాయపడిన వృద్ధురాలు పోలీసులకు పిర్యాదు చేయడంతో నిందితుడిని అదుపులోనికి తీసుకొని చికిత్స నిమిత్తం మానసిక వైద్యశాలకు తరలించారు.
తాజా వార్తలు
- శ్రీవారి దర్శనం..వీఐపీ టికెట్లు పునఃప్రారంభం
- 20 ఆటోమేకర్ల నుండి వాహనాల దిగుమతిపై సౌదీ నిషేధం
- కారులో యువతి డ్యాన్స్.. డ్రైవర్పై బహిష్కరణ వేటు
- ఎయిర్ టాక్సీలు.. త్వరలో పైలట్ల నియామకం
- యూఏఈలో హెల్త్ సర్వే ప్రారంభం
- జోర్డాన్ను సందర్శించనున్న హెచ్ఎం సుల్తాన్
- ఏడు రెసిడెన్షియల్ భవనాలకు పవర్ డిస్కనెక్ట్
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి