అపార్టుమెంటులో అగ్ని ప్రమాదం ...ముగ్గురికి గాయాలు
- January 26, 2018మస్కట్ : స్థానిక సీబ్ లో ఒక అపార్టుమెంటులో శుక్రవారం అగ్ని ప్రమాదం జరగడంతో ముగ్గురు గాయపడ్డారని ఓమన్ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఎసిడిఎ) ఆన్ లైన్ లో ప్రకటించింది. సీబ్ లోని ఆల్-హేల్ లోని ఒక అపార్టుమెంటు భవనంలో మంటలు చుట్టుముట్టాయని భవనం లోపల చిక్కుకున్న ప్రజల ఉనికిని గూర్చి ఫోన్ లో ఓమన్ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఎసిడిఎ) ఒక ప్రాధమిక సమాచారం అందింది.దీంతో వెంటనే సంఘటన జరిగిన ప్రాంతానికి చేరుకొన్నారు. ముగ్గురు వ్యక్తులను అగ్నిమాపకదళం రక్షించి అపార్టుమెంటులో అగ్నిని నియంత్రించి గాయపడిన వ్యక్తులను అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారని పిఎసిడిఎ ట్వీట్ చేసింది.
తాజా వార్తలు
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్