ఈజిప్టు పర్యాటకానికి ప్రచారకర్తలు!
- January 27, 2018
కైరో : ఈ ఫొటోలో కనిపిస్తున్న ఇద్దరూ గిన్నీస్ రికార్డులో చోటు సంపాదించుకున్నవారే. 8 అడుగుల 1 అంగుళం (246.5 సెం.మీ) ఎత్తుతో టర్కీ దేశస్తుడు సుల్తాన్ కోసెన్ (34) అత్యంత పొడగరిగా, 2 అడుగుల (62.8 సెం.మీ) ఎత్తుతో భారతీయురాలు జ్యోతీ ఆమ్గే అత్యంత పొట్టి వ్యక్తిగా ప్రపంచ గుర్తింపు పొందారు. వీరిద్దర్నీ తమ దేశ పర్యాటక ప్రచారం కోసం ఈజిప్టు టూరిజం బోర్డు కైరోకు ఆహ్వానించింది. ఈ సందర్భంగా శుక్రవారంనాడు గీజా పిరమిడ్ ముందు దిగిన ఫొటో ఇది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి