రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ సూర్యుడు!
- January 28, 2018
ఆంధ్రప్రదేశ్ వాసులంతా సూర్యారాధనను.. తమ జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు. ప్రతీరోజూ ఉదయాన్నే కాసేపు ఎండలో గడిపితే హాస్పిటల్కు వెళ్లే పని ఉండదన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన సూర్యారాధానలో చంద్రబాబు పాల్గొన్నారు. సూర్యుడినే రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్గా మార్చుకున్నారు. సర్వమతాల్లో సూర్యుడికి ఉన్న ప్రాధాన్యతను మత పెద్దలతో సభలో వివరించారు. సూర్యుడికి ఆర్ఘ్య ప్రదానం చేశారు చంద్రబాబు. విద్యార్థులతో సూర్య నమస్కారాలు చేయించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!