దండుపాళ్యం సిరీస్ మూవీ దర్శకుడు, శర్వానంద్ కంబినేషన్లో వస్తున్న చిత్రం
- January 29, 2018
కన్నడంలో దండుపాళ్యం సిరీస్ మూవీలకు దర్శకత్వం వహించిన శ్రీనివాసరాజుతో యంగ్ హీరో శర్వానంద్ కొత్త మూవీ చేయనున్నాడు.. విలక్షణ కథా చిత్రాలను రూపొందించి అందర్ని ఆకర్షించిన శ్రీనివాసరాజు ఇటీవలే శర్వాని కలసి ఒక కథ వినిపించాడు.. ఇంతవరకూ ఇటువంటి పాత్రను చేయకపోవడంతో మరోమాట లేకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు శర్వా..ప్రస్తుతం శర్వానంద్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమా .. సుధీర్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమాలు చేస్తున్నాడు.. ఈ రెండు మూవీలు పూర్తి అయిన తర్వాత ఈ కొత్త మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఫిబ్రవరిలో షూటింగ్ ప్రారంభించే అవకాశాలున్నట్లు టాక్..
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు