సౌదీఅరేబియాలోని అల్ సవర్మ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురి దుర్మరణం
- January 29, 2018_1517242530.jpg)
రియాద్:సౌదీఅరేబియాలో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ కుటుంబంలోని ఏడుగురు సభ్యులు మృతిచెందడంతో విషాదం నెలకొంది. చనిపోయినవారిలో ఓ గర్భణి, ఇద్దరు బాలికలు ఉన్నారు. వీరంతా ఒక వివాహానికి హాజరవుతున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. నైరుతి సౌదీఅరేబియాలోని అల్ సవర్మ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఓ భారీ ట్రక్కును మరో ట్రక్కు లాకొస్తూ రోడ్డెక్కింది. వెనుకనున్న ట్రక్కుకు లైట్లు వెలగకపోవడంతో పెళ్ళి వేడుకులకు వెళ్తున్న కారు డ్రైవర్ గుర్తించలేకపోయాడు. దీంతో వెనుకనున్న ట్రక్కును కారు బలంగా ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షి పేర్కొంటున్నారు. ప్రమాద తీవ్రత అధికంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగింది . ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులను కోల్పోయి జీవచ్ఛం మాదిరిగా ఆ తండ్రి రోడ్డు రవాణా శాఖాపై కోర్టులో ఒక కేసు ఫైల్ చేస్తానని విలపిస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!