వేసవి రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు

- January 29, 2018 , by Maagulf
వేసవి రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు

అమరావతి : వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికుల కోసం రైల్వేశాఖ ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సాధారణ రైళ్లకు ఇప్పటికే టిక్కెట్లు బుకింగ్‌ అయిపోయిన నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను నడిపేందుకు షెడ్యూల్‌ సిద్ధం చేసింది. సుమారు 150కి పైగా రైలు సర్వీసులను గుంటూరు మీదుగా నడపనున్నట్లు ప్రకటించింది. వీటికి నేటి నుంచి అడ్వాన్స్‌ రిజర్వేషన్‌ ప్రారంభిస్తున్నట్లు పేర్కొంది. వీటికి తత్కాల్‌ ఛార్జీలు వసూలు చేయనున్నట్లు తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com