వేసవి రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు
- January 29, 2018
అమరావతి : వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికుల కోసం రైల్వేశాఖ ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సాధారణ రైళ్లకు ఇప్పటికే టిక్కెట్లు బుకింగ్ అయిపోయిన నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను నడిపేందుకు షెడ్యూల్ సిద్ధం చేసింది. సుమారు 150కి పైగా రైలు సర్వీసులను గుంటూరు మీదుగా నడపనున్నట్లు ప్రకటించింది. వీటికి నేటి నుంచి అడ్వాన్స్ రిజర్వేషన్ ప్రారంభిస్తున్నట్లు పేర్కొంది. వీటికి తత్కాల్ ఛార్జీలు వసూలు చేయనున్నట్లు తెలిపింది.
తాజా వార్తలు
- మంత్రులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు
- బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను ప్రకటించిన NATS
- రౌదత్ అల్ ఘెజ్లానియా స్ట్రీట్ 15 రోజుల పాటు మూసివేత..!!
- అమెరికాకు షాకిచ్చిన సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- యూఏఈలో మొట్టమొదటి బయోమెట్రిక్ పేమెంట్స్ ప్రారంభం..!!
- జ్లీబ్ అల్-షుయూఖ్లో 10 భవనాలు కూల్చివేత.. నోటీసులు..!!
- హిట్-అండ్-రన్ ప్రమాదం..చిన్నారి మృతి, డ్రైవర్ అరెస్ట్..!!
- ప్రయాణికుడి డబ్బు దుర్వినియోగం..ఇద్దరికి శిక్ష..!!
- వీసాల పై టెక్సాస్ కీలక నిర్ణయం..అదే బాటలో ఫ్లోరిడా!
- చేతి వాచ్ ఆధారంగా అజిత్ పవార్ మృతదేహం గుర్తింపు







