వేసవి రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు
- January 29, 2018
అమరావతి : వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికుల కోసం రైల్వేశాఖ ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సాధారణ రైళ్లకు ఇప్పటికే టిక్కెట్లు బుకింగ్ అయిపోయిన నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను నడిపేందుకు షెడ్యూల్ సిద్ధం చేసింది. సుమారు 150కి పైగా రైలు సర్వీసులను గుంటూరు మీదుగా నడపనున్నట్లు ప్రకటించింది. వీటికి నేటి నుంచి అడ్వాన్స్ రిజర్వేషన్ ప్రారంభిస్తున్నట్లు పేర్కొంది. వీటికి తత్కాల్ ఛార్జీలు వసూలు చేయనున్నట్లు తెలిపింది.
తాజా వార్తలు
- భక్తులకు TTD కీలక అలర్ట్..
- రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ కీలక సమావేశం..
- వైజాగ్ లో ఇనార్బిట్ మాల్ ప్రారంభం..
- రేపు అమర జ్యోతి ఉమేష్ చంద్ర—60వ జయంతి
- రామ్ చరణ్ బర్త్డేకు అర్థవంతమైన కానుక ఇచ్చిన చిరంజీవి
- ఉక్రెయిన్–సౌదీ అరేబియా మధ్య రక్షణ సహకార ఒప్పందం
- ఏప్రిల్ 25న కొత్త పార్టీ పేరు ప్రకటించనున్న కవిత
- సివిలియన్ రక్షణ పై ఫోకస్..!!
- ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో జెద్దా ఎయిర్పోర్ట్..!!
- భారీ వర్షాలు..నీట మునిగిన ఇళ్లు, కార్లు..!!









