కొత్త మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం తేదీ ఖరారు
- January 31, 2018
మస్కట్: మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కొత్త ప్యాసింజర్ టెర్మినల్ ప్రారంభోత్సవం ఖరారయ్యింది. మార్చి 20న ఈ టెర్మినల్ నుంచి కార్యకలాపాలు ప్రారంభమవుతాయని మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ పేర్కొంది. మస్కట్ ఎయిర్పోర్ట్ కొత్త ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్లో కార్యకలాపాలు మార్చి 20, మంగళవారం ప్రారంభమవుతాయని, ఇన్కమింగ్ అలాగే ఔట్గోయింగ్ విమానాల్ని కొత్త ఎయిర్పోర్ట్కి అలొకేట్ చేయడం జరుగుతుందని మినిస్ట్రీ ఓ ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!