గల్ఫ్లో ఉద్యోగం...అనుమానంతో భార్యను హతమార్చాడు...
- February 02, 2018
అనుమానంతో భార్యను హతమార్చిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా మండవారి గరువు గ్రామంలో చోటు చేసుకుంది. రాడ్తో భార్య తలపై కొట్టి చంపాడు భర్త. అనంతరం పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. వెంకటేశ్వరరావుకు సీతామహాలక్ష్మికి 15 ఏళ్ల క్రితం పెళ్లయింది. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. గల్ఫ్లో ఉద్యోగం కోసం వెళ్లిన వెంకటేశ్వరరావు చాలా కాలం అక్కడే ఉండి, ఇటీవలే తిరిగొచ్చాడు. తన భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో రాత్రి నిద్రిస్తున్న భార్య తలపై రాడ్తో కొట్టి చంపాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!