యూఏఈ తయారీ శాటిలైట్ని పరిశీలించిన షేక్ మొహమ్మద్
- February 03, 2018
వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యూఏఈ, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రసీద్ అల్ మక్తౌమ్, ఖలీఫా శాట్ ప్రాజెక్ట్ని పరిశీలించారు. మొహమ్మద్ బిన్ రషీద్ స్పేస్సెంటర్లో ఈ శాటిలైట్ని ఆయన పరిశీలించడం జరిగింది. ఖలీఫా ఎమిరేటీ ఇంజనీర్లు తయారు చేసిన తొలి శాటిలైట్. ఈ ఏడాదిలోనే ఈ శాటిలైట్ని ప్రయోగిస్తారు. అరబ్ ప్రపంచంలో తొలిసారిగా ఈ ఘనత జాధించింది ఎమిరేటీ ఇంజనీర్లేనని షేక్ మొహమ్మద్ చెప్పారు. యూఏఈ సాధించిన ఘనవిజయాల్లో ఇదొకటని ఆయన చెప్పారు. ఎంబిఆర్ఎస్సి ఛైర్మన్ హమాద్ ఒబైద్ అల్ మన్సౌరీ, మేజర్ జనరల్ తలాల్ హమీద్ బెల్హౌల్ అల్ ఫలాసి, ఎంబిఆర్ఎస్సి డైరెక్టర్ జనరల్ యసుఫ్ అల్ షైబాని, షేక్ మొహమ్మద్కి ఆహ్వానం పలికారు. ఈ సెంటర్లో షేక్ మొహమ్మద్ కలియతిరగ్గా, ఆయనకు వివిధ అంశాలపై వివరణ ఇచ్చారు అక్కడి ప్రముఖులు. ఎంబీఆర్ఎస్సి తరఫున ఇది మూడో శాటిలైట్.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!