అమెరికా అధ్యక్షభవనం ఎదుట ప్రవాస భారతీయుల ఆందోళన

- February 05, 2018 , by Maagulf
అమెరికా అధ్యక్షభవనం ఎదుట ప్రవాస భారతీయుల ఆందోళన

అమెరికా అధ్యక్షభవనం వైట్ హౌజ్ ముందు ప్రవాస భారతీయులు ఆందోళనకు దిగారు. బ్యాక్ లాగ్ గ్రీన్ కార్డులను వెంటనే ఇవ్వాలంటూ నిరసన తెలిపారు. రిపబ్లికన్ హిందూ కోలియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనలో తెలుగు సంఘాల నాయకులు  పాల్గొన్నారు. ఈ ర్యాలీలో టివీ5 సీఈవో శ్రీధర్ చిల్లరతోపాటు పలువురు ఎన్నారై ప్రముఖులు హాజరై తమ మద్దతు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com