రోడ్డు ప్రమాదంలో 9 మందికి గాయాలు
- February 08, 2018
28 కార్లు ఢీకొనడంతో 9 మంది గాయపడ్డ సంఘటన ఎమిరేట్స్ రోడ్డుపై చోటు చేసుకుంది. గురువారం తెల్లవారుఝామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పూర్ విజిబిలిటీ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. పొగమంచుతో రహదారి కన్పించక తొలుత ఓ యాక్సిడెంట్ జరగ్గా, యాక్సిడెంట్ జరిగిన వాహనాల్ని వెనకాల వచ్చిన మిగతా వాహనాలు ఢీకొన్నాయి. దేశవ్యాప్తంగా పొగమంచు ఏర్పడటంతో పలు చోట్ల యాక్సిడెంట్ గటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ యాక్సిడెంట్ కారణంగా అబుదాబీ వైపుగా ప్రయాణించేవారు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. వాహనదారులు పొగమంచుతో అప్రమత్తంగా వుండాలని, లో విజిబిలిటీ వున్నప్పుడు వాహనాల్ని వీలైనంత తక్కువ వేగంతో నడపాలని పోలీసులు సూచించారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!