విజయవాడ చేరుకున్న చంద్రబాబు
- February 08, 2018
అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దుబాయ్ పర్యటన ముగించుకుని శుక్రవారం ఉదయం విజయవాడకు చేరుకున్నారు. ఆయన నిన్న దుబాయ్ వెళ్లారు. కాగా... విభజన హామీలను అమలు చేయాలని కోరుతూ టీడీపీ ఎంపీలు పార్లమెంటులో ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే... దుబాయ్లో ఉన్న చంద్రబాబు అక్కడినుంచి ఢిల్లీలో ఉన్న ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్ధేశం చేశారు. కాగా... ప్రస్తుతం విజయవాడకు చేరుకున్న చంద్రబాబు ఈరోజు కూడా ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. విభజన హామీలపై రెండు రోజులుగా అరుణ్ జైట్లీ చేసిన ప్రకటనలు ఏమాత్రం మేలు చేసేలా లేకపోవడంతో పార్టీ సీనియర్లతో చంద్రబాబు సమావేశం నిర్వహించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







