రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
- February 08, 2018
మనామా: సకిర్ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తిని పాకిస్తానీ జాతీయుడిగా గుర్తించారు. కింగ్డమ్లో విజిట్ కోసం వచ్చిన ఫజాన్ అనే వ్యక్తి, రాత్రి 7 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. క్యాంపింగ్ ఏరియాలో రెండు వాహనాల మధ్య ఇరుక్కుని ఆసియాకి చెందిన జాతీయుడు మృతి చెందినట్లుగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పేర్కొంది. ఈ ఘటన గురించి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ సోషల్ మీడియా ద్వారా స్పందించింది. తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు మినిస్ట్రీ తెలిపింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి