రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
- February 08, 2018
మనామా: సకిర్ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తిని పాకిస్తానీ జాతీయుడిగా గుర్తించారు. కింగ్డమ్లో విజిట్ కోసం వచ్చిన ఫజాన్ అనే వ్యక్తి, రాత్రి 7 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. క్యాంపింగ్ ఏరియాలో రెండు వాహనాల మధ్య ఇరుక్కుని ఆసియాకి చెందిన జాతీయుడు మృతి చెందినట్లుగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పేర్కొంది. ఈ ఘటన గురించి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ సోషల్ మీడియా ద్వారా స్పందించింది. తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు మినిస్ట్రీ తెలిపింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!