క్యాన్సర్తో మృతిచెందిన థామస్ కుట్టియిల్
- February 11, 2018
మనామా: భారతీయ వలసదారుడు థామస్ కుట్టియిల్, మంగళవారం రాత్రి మృతి చెందారు. కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న థామస్, నిన్న రాత్రి మృతి చెందినట్లు ఆయన సన్నిహితులు వెల్లడించారు. బహ్రెయిన్లో సుదీర్ఘకాలంగా నివసిస్తున్నారు థామస్. 2003 నుంచి బహ్రెయిన్లోనే ఉంటోన్న థామస్, 2016లో క్యాన్సర్ బారిన పడ్డారు. అరేబియన్ ఇంప్రెషన్స్లో ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేశారు థామస్ కుట్టియిల్. హోమ్ టౌన్లో బుధవారం ఆయన అంత్యక్రియలు జరిగాయి. థామస్కి ఆయన భార్య లీనా థామస్తోపాటుగా అష్లీ, అలీటా అనే పిల్లలూ ఉన్నారు.
తాజా వార్తలు
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు