ఇటలీలో ఆరెంజ్ ఫెస్టివల్
- February 11, 2018
రోమ్ : ఇటలీలోని ఐవెరా సిటీలో సోమవారం ఆరెంజ్ ఫెస్టివల్ను ఘనంగా
నిర్వహించుకుంటున్నారు. ఇది స్పెయిన్లోని టమాటో ఫెస్టివల్ను పోలి ఉండటం విశేషం. 19వ శతాబ్దంలో వేతనాలను అడుగుతున్న రైతులను అవమానిస్తూ కుండల కొద్ది బీన్స్ను రోడ్డుపై విసిరారు భూస్వామ్యులు. ఆగ్రహించి వ్యవసాయ కార్మికులు వారి అధికారాన్ని పడగొట్టారు. ఆ సందర్భాన్ని పురసర్కరించుకుని ఈ పండుగ పుట్టింది. ఇప్పుడు ఈ భూస్వామ్య వ్యవస్థ పోయినప్పటికీ పండుగ కొనసాగుతూనే ఉంది. మొదట్లో బీన్స్ విసురుకునే వారు ఆతర్వాత ఆ స్థానంలోకి పువులోచ్చి చేరాయి. ఇప్పుడు పువ్వులను బదులు నారింజను వాడుతున్నారు.
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ లో క్వార్టర్స్కు దూసుకెళ్లిన పీవీ సింధు!
- పూరీ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరు మృతి
- ‘జగన్ 2.0 సూపర్ యాప్’ ఆవిష్కరణ
- అరేబియా టాప్-100 సీఈఓల జాబితాలో 8 మంది కువైటీలు..!!
- నకిలీ ట్రావెల్ ఆఫర్లు, AI స్కామ్లపై యూఏఈ అలెర్ట్..!!
- మత విద్వేష వ్యాఖ్యలు.. మహిళకు నెల రోజుల జైలు శిక్ష..!!
- బెలారస్లో ఒమన్ రాజవంశ సంపద ప్రదర్శన ప్రారంభం..!!
- ఫాదర్ అమీర్ కు ఇండియన్ కమ్యూనిటీ ఘన నివాళి..!!
- రక్షణ సహకారంపై సౌదీ-అమెరికా కీలక చర్చలు..!!
- సినిమా టికెట్ ధరల పెంపు..ఏపీలో రానున్న కొత్త విధానం







