భర్తను అవమానించిన భార్యకు 5,000 దిర్హామ్ల జరీమానా
- February 12, 2018యు.ఏ.ఈ:ఫోన్లో భర్తతో అవమానకరంగా మాఆ్లడినందుకుగాను, ఓ మహిళకు 5,000 దిర్హామ్ల జరీమానాను విధించింది ఖోర్ ఫక్కాన్ న్యాయస్థానం. ఖోర్ ఫక్కాన్ పోలీసులకు, బాధితుడు, తన భార్యపై ఫిర్యాదు చేశారు. కేసు విచారణ చేపట్టిన పోలీసులు, ఫోన్లో భర్తను అవమానపర్చినందుకుగాను భార్యపై కేసు నమోదు చేశారు. విచారణలో నిందితురాలు తన నేరాన్ని అంగీకరించారు. తెలియని ఆవేశంలో తాను అలా చేశానని నిందితురాలు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ