మస్కట్లో ఇళ్ళ కూల్చివేతలు చేపట్టిన మున్సిపాలిటీ
- February 13, 2018మస్కట్: మస్కట్ మునిసిపాలిటీ, పాత భవనాల్ని కూల్చివేయడం ప్రారంభించింది. వాడి అల్ బహాయెస్ ప్రాంతంలో ఈ కూల్చివేతలు జరుగుతున్నాయి. ప్రూఫ్ ఆఫ్ ఓనర్షిప్ గడువు పూర్తయిన భవనాలకు ఫిబ్రవరి 11 డెడ్లైన్ ముగియడంతో ఈ కూల్చివేతలు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. గత వారం మునిసిపల్ అధికారులు, సీబ్లోనూ యజమానులకు తమ భవనాల కండిషన్పై స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. యజమానులకు ఫిబ్రవరి 11 లోపు సంబంధిత పత్రాలు సమర్పించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినప్పటికీ, ఆ ఆదేశాల్ని పట్టించుకోకపోవడంతో కూల్చివేతలు చేపట్టారు. మునిసిపాలిటీకి చెందిన లెజిస్లేటివ్ రపొసిడ్యూర్స్ ఆధారంగా కూల్చివేతల్ని రాయల్ ఒమన్ పోలీసులతో కలిసి చేపడుతున్నట్లు మునిసిపాలిటీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి