అమరావతి నుంచి విదేశాలకు విమాన సర్వీసులు..!
- February 13, 2018
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి విదేశాలకు నేరుగా విమాన సర్వీసులు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించి వివిధ సంస్థలు సుముఖత వ్యక్తం చేసిన నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అవసరమైన చర్యలు చేపట్టింది. మార్చి 15న విదేశీ విమానయానానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశమున్నట్లు తెలుస్తోంది. గన్నవరం నుంచి అంతర్జాతీయ సర్వీసులను నడిపేందుకు ఎయిరిండియా కూడా సుముఖత వ్యక్తం చేసిన నేపధ్యంలో మొదటి అవ కాశం ఎయిర్ ఇండియాకే దక్కనుందని అధికారులు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!