అమరావతి నుంచి విదేశాలకు విమాన సర్వీసులు..!
- February 13, 2018
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి విదేశాలకు నేరుగా విమాన సర్వీసులు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించి వివిధ సంస్థలు సుముఖత వ్యక్తం చేసిన నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అవసరమైన చర్యలు చేపట్టింది. మార్చి 15న విదేశీ విమానయానానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశమున్నట్లు తెలుస్తోంది. గన్నవరం నుంచి అంతర్జాతీయ సర్వీసులను నడిపేందుకు ఎయిరిండియా కూడా సుముఖత వ్యక్తం చేసిన నేపధ్యంలో మొదటి అవ కాశం ఎయిర్ ఇండియాకే దక్కనుందని అధికారులు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- కువైట్ గగనతలంలోకి చొరబడిన శత్రు వైమానిక వస్తువులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- లూసైల్ స్టేడియం రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- కువైట్లో నాలుగు రోజుల పాటు అధికారిక సంతాప దినాలు..!!
- కువైట్ చమురు క్షేత్రంపై డ్రోన్ దాడి..సరిహద్దుల్లో ఉద్రిక్తత..!!
- ఖతార్ మాజీ అమీర్ మృతికి సౌదీ కింగ్, క్రౌన్ ప్రిన్స్ సంతాపం..!!
- 12 రిక్రూట్మెంట్ సంస్థలపై సౌదీ ప్రభుత్వం కఠిన చర్యలు..!!
- ఏఐ, స్టార్టప్స్ రంగాల్లో బహ్రెయిన్ యువతకు ప్రత్యేక శిక్షణ..!!
- ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్లో ‘వ్యానీతి యోగా’ విద్యార్థుల ప్రతిభ..!!
- యూఏఈలో నాలుగు రోజుల పాటు సంతాప దినాలు..!!







