అమరావతి నుంచి విదేశాలకు విమాన సర్వీసులు..!
- February 13, 2018
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి విదేశాలకు నేరుగా విమాన సర్వీసులు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించి వివిధ సంస్థలు సుముఖత వ్యక్తం చేసిన నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అవసరమైన చర్యలు చేపట్టింది. మార్చి 15న విదేశీ విమానయానానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశమున్నట్లు తెలుస్తోంది. గన్నవరం నుంచి అంతర్జాతీయ సర్వీసులను నడిపేందుకు ఎయిరిండియా కూడా సుముఖత వ్యక్తం చేసిన నేపధ్యంలో మొదటి అవ కాశం ఎయిర్ ఇండియాకే దక్కనుందని అధికారులు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా ఫుకెట్ విమాన పైలట్కు మత్తు పదార్థం పరీక్షలో పాజిటివ్
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన







