యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'సాక్ష్యం' ఫస్ట్ లుక్
- February 14, 2018
బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన 'జయ జానకి నాయక' చిత్రంతో నిలదొక్కుకున్న యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తాజాగా నటిస్తున్న మూవీ సాక్ష్యం. ఈ మూవీకి శ్రీవాస్ దర్శకుడు.. పూజా హెగ్డే హీరోయిన్ నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ వారణాసి, దుబాయ్ లలో జరిగింది.. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది.. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.. శ్రీను, పూజా హెగ్డ్ లు హగ్ చేసుకుంటూ ఒకరినొకరు తన్మయంగా చూసుకుంటున్న ఫోటోను పోస్టర్ లో ముద్రించారు.. ఈ పోస్టర్ కు నేచుర్ ఈజ్ ద విట్ నెస్ అంటూ క్యాప్షన్ ఉంచారు.. అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, వెన్నెల కిశోర్, శరత్ కుమార్, మీనాలు పలు కీలక పాత్రలు పోషిస్తున్నారు.వచ్చే నెలలో ఈ మూవీ రిలీజ్ కానుంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి