రేపు హైదరాబాద్కు ఇరాన్ అధ్యక్షుడు హసన్ రోహనీ
- February 15, 2018
హైదరాబాద్: ఇరాన్ అధ్యక్షుడు హసన్ రోహనీ .. హైదరాబాద్కు వస్తున్నారు. ఆయన రేపు చార్మినార్ వద్ద ఉన్న మక్కా మసీదులో శుక్రవారం ప్రార్థనల్లో పాల్గొంటారు. ఇరాన్ అధ్యక్షుడు రోహనీ.. నగరంలోని గోల్కొండ కోటతో పాటు సాలార్ జంగ్ మ్యూజియంలను కూడా సందర్శిస్తారు. మసీదులో ప్రార్థనల అనంతరం ఆయన మత పెద్దలతో సమావేశం నిర్వహించనున్నారు. రోహనీ రాక సందర్భంగా ఇరానియన్ ఆయిల్ కంపెనీతో భారతీయ అధికారులు ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన ఇవాళ భారత్కు చేరుకోనున్నారు. ఈనెల 17వ తేదీన ప్రభుత్వ లాంఛనాలతో రోహనీకి స్వాగతం తెలుపనున్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి