మళ్ళీ పెరిగిన బంగారం, వెండి ధరలు

- February 15, 2018 , by Maagulf
మళ్ళీ పెరిగిన  బంగారం, వెండి ధరలు

ఆడవారిని ఆకర్షించే బంగారం,వెండి ధరలు పెరగనున్నాయి. గురువారం బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర 365 రూపాయలు పెరిగి 30,725 రూపాయలకు చేరింది. కిలో వెండి ధర కూడా 470 రూ.లు పెరిగి 38,655రూ.లకు చేరింది. విదేశీ మార్కెట్ ట్రెండ్‌కు అనుగుణంగా దేశీయ మార్కెట్లో బంగారం ధరలు పెరుగుతున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com