డ్రగ్ పెడ్లర్కి ఐదేళ్ళ జైలు
- February 15, 2018
మనామా: బహ్రెయినీ డ్రగ్ పెడ్లర్కి ఐదేళ్ళ జైలు శిక్ష విధించింది ఫస్ట్ హై క్రిమినల్ కోర్టు. అలాగే 500 బహ్రెయినీ దినార్స్ జరీమానా కూడా విధించడం జరిగింది. మెథాంఫెటమైన్ అనే డ్రగ్ (స్థానికంగా షబు అని పిలుస్తారు) విక్రయిస్తూ రెడ్ హ్యాండెడ్గా పోలీసులకు పట్టుబడ్డాడు నిందితుడు. జుఫైర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. 280 దిర్హామ్ల విలువైన డ్రగ్ని నిందితుడు విక్రయించాడు. విచారణలో నిందితుడు, మరో డ్రగ్ పెడ్లర్కి సంబంధించిన సమాచారాన్నీ అందించాడు. ఈ నేపథ్యంలో అతన్నీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండో నిందితుడికి ఏడాది జైలు శిక్ష అలాగే 500 బహ్రెయినీ దినార్స్ జరీమానాని ఖరారు చేసింది న్యాయస్థానం. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులకు కూడా ఏడాది జైలు శిక్ష, 500 దిర్హామ్ల జరీమానా విధించడం జరిగింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి