నేషనల్ డే సెలవులలో కువైట్ విమానాశ్రయంలో 2 లక్షల 34 వేలమంది ప్రయాణికులు రావచ్చు
- February 17, 2018
కువైట్ : నేషనల్ డే సెలవుల కాలంలోకువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం పలువురు సందర్శకులతో కిట కిటలాడనున్నాయి. సుమారు 2 లక్షల 34 వేలమంది ప్రయాణికులు రావచ్చని భావిస్తున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ శుక్రవారం తెలిపింది. ఫిబ్రవరి 22-26 తేదీల్లో జాతీయ సెలవుల సమయంలో1 లక్షా13 వేలమంది ప్రయాణికులకు కువైట్ విమానాశ్రయంలో చోటు లభిస్తుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కాలంలో కువైట్ దేశం నుంచి 1 లక్షా 29 వేల 800 మంది ప్రయాణికులు వెలుపలకు బయలుదేరనున్నారు. 902 నుంచి 906 విమానాలు కువైట్ నుంచి వేరే ప్రాంతాలకు బయలుదేరనున్నట్లు అంచనా వేసినట్లు విమానాశ్రయ అధికారులు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి